వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. ఎగువ నుంచి వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయానికి ఆశించిన స్థాయిలో వరద రాలేదని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొ
రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. విశ్వసనీయ సమాచారం మండలంలోని మహదేవునిపేట గ్రామంలో వ్యవసాయాధికారులైన కల్యాణి, మధు తనిఖీలు న�
తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఓ నిరుపేద కలెక్టర్ కాళ్లపై వేడుకోగా పోలీసులు చితకబాదిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో
రేవంత్ ప్ర భుత్వం ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిండా మునిగిపోయామని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రైతు లు ఆవేదన చెందారు.