ఈ సారి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అందరూ ఉత్తమ ఫలితాలను సాధించి అటు పాఠశాలకు, ఇటు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం బోరబ�
పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి తెలం
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరుగనున్నాయి. వేడుకలను విజయవంతం చేయాలని ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అను
ఈ నెల 28న భద్రాచలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ శనివారం పర్యవేక్షించారు.
భక్తకోటికి ముక్కోటి దర్శనం కలిగేలా భద్రగిరిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ఉత్తర ద్వారం ద్వారా రాములోరిని సీతమ్మవారిని తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస�