జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి జైపూర్ మండలంలో ని ర్వహిస్తున్న భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవం తం చేయాలని అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ ఆదేశించారు. బుధవా రం ఆర్డీవో రాములు, తహసీల్దార్ వనజా�
చెన్నూర్ నియోజక వర్గంలో చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తిచేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్కేంద్రం అతిథి గృహంలో ఎమ్మె�
జిల్లా కేం ద్రంలోని నస్పూర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్.. అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన