పసిపిల్లల ప్రాణాలను బలిగొన్న కోల్డ్రిఫ్ దగ్గుమందు వ్యవహారంలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ దగ్గు సిరప్ రాస్తే డాక్టర్లకు కమీషన్ ఇచ్చినట్టు తేలింది. కమీషన్ కోసమే ఈ సిరప్ను పలువురు చిన్నపిల్లలకు ప్�
దగ్గు మందు అంటే భయపడేలా చేసిన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ను (Coldrif Cough Syrup) తయారు చేస్తున్న కంపెనీ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని చెన్నైలో శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ (Sresan Pharmaceuticals) ఓనర్ రంగనాథన్ను (
Cough Syrup Case | మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో కాఫ్ సిరప్ మరణాలు 20కి చేరాయి. చింద్వారాలో 17 మంది, పంధుర్నాలో �
Cough Syrups Case | మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దగ్గు సిరప్ కారణంగా దాదాపు 14 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శు�