YS Jagan | ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు.
Roja Fire | ఏపీలో కూటమి ప్రభుత్వం పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అక్రమాలను భగవంతుడు గమనిస్తున్నాడని అన్నారు.
Bhumana Karunakar reddy | ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువయ్యిందని టీటీడీ మాజీ చైర్మన్ , వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదో తెలియకపోయేది.. పరిశ్రమలకు పవర్ హాలీడేలూ ఉండేవి. ఆ చీకటి రోజుల నుంచి .. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ వెలుగు దివ్వెగా మారింది. పదేండ్లలో పారిశ్రామిక, వ్