దేశంలో ఏడాదిలోనే రెండు సార్లు విద్యుత్తు సంక్షోభం తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే ప్రధాన కారణం. ఏటా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, కరోనా తర్వాత మరింతగా వ�
రాష్ర్టాలకు, పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తామని, ఆ బాధ్యత తమదేనని పేర్కొన్న కేంద్రం.. 20 రోజులు కాకుండానే మాటమార్చింది. దేశంలో బొగ్గు సంక్షోభాన్ని తగ్గించడానికి అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి బొ
బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వ అనుమానాస్పద వైఖరి ఒకవైపు సంక్షోభం లేదంటూనే వరుసగా సమీక్షలు మంత్రులతో ప్రధాని, హోంమంత్రి హడావుడి భేటీలు సంక్షోభంపై 10 రోజుల క్రితమే మీడియాలో కథనాలు తొలుత పట్టించుకోని కేంద్�
Indian Railways | దేశవ్యాప్తంగా విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ రైల్వే మరో కీలక బాధ్యతను తలకెత్తుకున్నది. కరోనా
Siddaramaiah | దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. థర్మల్ ప్లాంట్లను
Power Crisis | దేశంలో పలురాష్ట్రాల్లో కరెంటు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో బొగ్గు కొరత వల్లే ఇలా కరెంటు కష్టాలు తలెత్తాయని పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.