ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనేవారు లేక కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. కాంటాలు కాక కొంద రు.. కొనుగోళ్లు జరిగి మి
సీఎంఆర్ బియ్యం ని ర్ధేశిత గడువులోగా సేకరిస్తామని రా ష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జి మేనేజర్ టి.విక్రమ్ తెలిపారు. ఈ నెల 24న ‘నమస్తే తెలంగాణ’ లో పాలమూరులో రూ.9కోట్ల ధా న్యం స్వాహా? 2023-24మాన్సూన్ సీ�
2023-24 వానకాలం సీజన్కుగానూ మొత్తం 63,513 మెట్రిక్ టన్నుల ధాన్యం 65 రైస్ మిల్లులకు కేటాయించారు. ఇందుకుగానూ మిల్లర్లు బియ్యం రూపకంగా 45,353 మెట్రిక్ టన్నులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 38,
ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 29లోగా బియ్యం పట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చర
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిర్వహణ అక్రమాలకు అడ్డాగా మారింది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు డబ్బులు తీసుకొని నాణ్యతలేని బియ్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ తీసుకుంటుందనే ఆరోపణలు వస�