మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి అసంతృప్తుల బెడద ఎక్కువైంది. ఇప్పటివరకు 136 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 230 స్థానాలకు గాను మరో 94 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది.
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను బరిలోకి దించింది. సోమవారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థుల జ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న మధ్యప్రదేశ్లోని బీజేపీ సర్కారు నిర్వాకం మరోసారి బయటపడింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రాఖీ పర్వదినం రోజునే �
మధ్యప్రదేశ్లోని శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం నూతన వధూవరులకు షాకిచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలలో పెండ్లి కుమార్తెకు అందజేసిన మేకప్ బాక్స్లో కండోమ్లు, గర్భ నిరోధక మా
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున రెండు అంతస్తుల బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది మృతిచెందారు. మంటల్లో ఇద్దరు �