బీజేపీ పాలిత ఒడిశాలో హెచ్వోడీ లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని నిప్పంటించుకుని మృతిచెందిన ఘటనపై రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం మోహన్ చరణ్ మాఝీ, విద్యా శాఖ మంత్రి సూర్యవంశి
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ కోల్బ్లాక్లో బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలంగాణ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుని దేవాలయంలో అన్ని (4) తలుపులను తిరిగి తెరిచారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆయన మంత్రివర్గ సహచరుల సమక్షంలో గురువారం ఉదయం 6.30 గంటలకు వీటిని తెరిచారు.
ఒడిశాలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ ఆలయానికి (Puri Jagannath Temple) గల నాలుగు ద్వారాలు తెరచుకున్నాయి. గురువారం ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా �
ఒడిశా తొలి బీజేపీ సీఎంగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ బీజేపీ నేత, పత్నగర్ ఎమ్మెల్యే కేవీ సింగ్ డియో, నంపర నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా నెగ్గిన ప్రవతి పరిద ఉప ముఖ్యమంత్రు�