ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర 2004తోనే ముగిసిందని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జగదీశ్రెడ్డి.. టీడీపీ మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని తీవ్రంగా �
తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి’ అని ఎన్టీఆర్ భవన్లో తనను కలవడానికి వచ్చిన వారితో చంద్రబాబు అన్నారు. ‘తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుంది.
విభజన సమస్యల పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది రాష్ర్టానికి ఏ మాత్రం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.