Hemant Soren | జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుబోతున్నాయి. హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈడీ కేసులో ఆయన బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం �
వితంతువుల కోసం జార్ఖండ్ ప్రభుత్వం విప్లవాత్మ క పథకానికి శ్రీకారం చుట్టింది. ‘విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని జా ర్ఖండ్ ముఖ్యమంత్రి చంపయీ సొరే న్ ప్రారంభించారు. వితంతువుల
జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం చంపయీ సొరేన్ నేతృత్వంలోని జేఎంఎం కూటమి ప్రభుత్వం నెగ్గింది. 81 మంది ఎమ్మెల్యేలు ఉండే అసెంబ్లీలో చంపయీ సర్కార్ ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష తీ�