ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు సీఎం భూపేంద్ర �
గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ (TRP Game Zone) ప్రమాద మృతుల సంఖ్య 32కు చేరింది. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నర్మదా డ్యామ్ నీరు వదలడంతో సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి గుజరాత్ ప్రభుత్వం పలు అవసరాల కోసమంటూ కంటితుడుపుగా రూ.7 వేలు అందిస్తామని ప్రకటించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
Love Marriage | పిల్లల ప్రేమ వివాహానికి వారి తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ఓ వ్యవస్థను తీసుకొచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని గుజరాత్ సీఎం భూపేంద్�
Gujarat | ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోంది. డబ్బు కోసం గడ్డి తినే కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న కల్తీపై స�
Boris Johnson | రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్లోని అహ్మబాద్లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేం�