భారత్ గౌరవ్ స్కీం కింద గత నెలలో దేశంలో తొలి ప్రైవేట్ రైలుకు రైల్వేలు పచ్చజెండా ఊపిన నేపధ్యంలో ప్యాసింజర్ ట్రైన్లనూ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే యోచనపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
హైదరాబాద్ : తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా�
Naresh | రమ్య రఘుపతితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ నటుడు నరేష్ (Naresh) స్పష్టం చేశారు. గత ఐదారేండ్లుగా తామిద్దరం దూరంగా ఉంటున్నామని ఉంటున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తనతో భేటీ అయిన అంశం రచ్చ కావడంతో సినీ నటుడు మోహన్బాబు స్పందించారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ తనకు బంధువులే...