అణచివేత తీవ్రమైన ప్రతీ చోటా ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కానీ ఆ ఉద్యమాన్ని సరైనదారిలో నడిపి, దాన్ని గమ్యానికి చేర్చే నాయకులు కొందరే. ఈ విషయంలో ఆంధ్రా పాలకుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా స్వరాష్ట్రం సాధి�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ భయపడుతున్నదని, ఆయనను తెలంగాణకే పరిమితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోని బడుగుల పిల్లల కోసం గురుకుల విద్యాలయాల నిర్మాణాలకు సిద్ధపడి అందుకోసం భారీగా గురుకులాలను నెలకొల్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన బాంధవుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతా�
మునుగోడు టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అంతా ఒకచోట చేరి ఆత్మీయ పలుకరింపులు, యోగక్షేమాలు తెలుసుకోవడంతో సభా ప్రాంగణం ఆద్యంతం సందడిగా కనిపించింది.
దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా ఎగురవేయాలనే అత్యుత్సాహంతో వారు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు.
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతిక�
హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం ఉట్టిపడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడం చారిత్రాత్మకం..ఆయన గొప్ప ఆలోచనకు కన్నీళ్లతో వందనం పలుకుతున్నానని ప్రజా గాయకుడు గద్దర్ అన్
CM KCR | రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు ఆదేశించారు.