సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ) 2025కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్ట్రేషన్లను సైతం ప్రారంభించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్�
ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఇక నుంచి ప్రతిఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటామ
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మొత్తం 4,730 మంది అభ్యర్థులకు హనుమకొండలో 11 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 9:30 గంట ల నుంచి జరిగిన పరీక
హైదరాబాద్ జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మెహిదీపట్నం సంతోష్నగర్ కాలనీలోని సెయింట్ ఆన్స్ మహిళా పీజీ
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగనుంది. ఉదయం పరీక్షకు 9 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్