President Droupadi Murmu | భారతీయులుగా మన ఉమ్మడి గుర్తింపునకు బలమైన పునాది వంటిది మన దేశ రాజ్యాంగమని, అది మనందరినీ ఓ కుటుంబంగా కలిపి ఉంచుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ప్రపంచ మానవ నాగరికత వికాసాల్లో సింధూ స్థానం 1924, సెప్టెంబర్ 20న ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్'లో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ క్టర్ జాన్ మార్షల్ రాసిన సింధూ నాగరికత తెలిసింది.
ఏ నాగరికతను సృష్టించినా మానవుని దృష్టి యావత్తూ పరిసర ప్రకృతిమీదికే వ్యాపించుతున్నది. కట్టెదుట కనిపించుతున్న తాత్కాలిక సమస్యలను మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాము. తాత్కాలికంగా ఏర్పడ్డ ఆ బాధలకు పరిష్క
రేడియో మోగింది.. యక్షగానాలు మందగించాయి. టీవీ వచ్చింది.. తోలుబొమ్మలు చిన్నబుచ్చుకున్నాయి. సినిమా రంగులద్దుకుంది.. ఒగ్గు కథలు తగ్గిపోయాయి. దృశ్య మాధ్యమాలు జనాలకు దగ్గరయ్యే కొద్దీ.. జానపద కళలు అదృశ్యమవుతూ వచ�
సృష్టిలో భాష ద్వారా భావ వ్యక్తీకరణ చేసే శక్తి ఒక్క మనిషికే ఉన్నది. పక్షులకు, జంతువులకూ, వృక్షాలకు జీవం ఉన్నది. వాటి మధ్యకూడా వాటికి అర్థమయ్యే భాష, భావం ఉన్నాయేమో! మనకు తెలియదు. మనకు తెలియనంత మాత్రాన వాటి మధ�
నాగరికత అభివృద్ధిలో కీలకమైనవి సంచార జాతులు. కానీ ఆ జాతుల ప్రజల జీవన ప్రమాణాలను ఇప్పటి వరకు దేశాన్నేలిన పార్టీలు ఏనాడూ పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో దశాబ్దాలుగా చేయని నేరాలకు నేరగాళ్ల ముద్రను భరిస్త�
భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రమని ప్రపంచ నాగరికతకు ఈ జీవన విధానమే ఆధారమని యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షుడు స్వామి చిదానందగిరి అన్నారు.
స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సామాజిక వ్యవస్థ సక్రమంగా సాగటానికి స్త్రీ కారణం అన్న సత్యాన్ని విస్మరించలేము. సమాజంలో మహిళలు సాధించిన విజయాలను స్మరించ�
నీరు ఈ భూమ్మీద ప్రతి జీవికి ప్రాణం పోసింది. మట్టికి ప్రాణం పోసే గుణాన్ని అందించింది. మనిషికి నడక నేర్పింది. మన నాగరికత నదీ లోయల్లో విస్తరించింది. గోదావరీ, కృష్ణలు తెలంగాణలో గ్రామాల్ని సాకి పెంచి పెద్ద చేస�