సివిల్ పనులు ఇప్పిస్తానంటూ కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, విదేశాలకు వెళ్తున్న మిషన్ భగీరథ ఏఈ(సస్పెండ్)పై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎనిమిది నెలల కిందట రాహ
మే నెలాఖరు కల్లా సివిల్ వర్కులు పూర్తవ్వాలి నూతన మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణంలో భాగంగ�