ధాన్యం దారి మళ్లిస్తే బాధ్యులైన మిల్లర్లపై కఠిన చర్యలు
తీసుకుంటామని సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న హామీ కూడా ఆచరణకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతికి సన్నబియ్యం పంపిణీ ఉండకపోవచ్చని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు వస�
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులున్నది వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం సివిల్సైప్లె భవన్లో ఆయన మీడియాత�
రైతులకు ధాన్యం డబ్బులను రెండు రోజుల్లోనే చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రైతులకు ఎక్కడా ఎలాంటి �
మిల్లర్లు వారికి ఇష్టమొచ్చినప్పుడు ఇష్టమొచ్చినంత బియ్యం ఇవ్వడానికి సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ ఏమీ డంపింగ్ యార్డు కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. ఎఫ్సీఐకి బియ్యం ఎగ్గొ