ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై పౌర హక్కుల సంఘం నాయకులు ఆరా తీశారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శని
బెటాలియన్ పోలీసుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిన 39మందిని �
ముగ్గురు యువకులకు శిరోముండనం చే యించిన ఘటనకు బాధ్యుడైన ఎ స్సై జగన్మోహన్ను సస్పెండ్ చే యడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మ
Chhattisgarh Encounter | ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది
పోలీసులను లక్ష్యంగా చేసుకొని అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాతర్ల కారణంగా అమాయక ప్రజలు బలవుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పౌర హక్కుల సంఘం నాయకులు వారి చర్యలను ఖండించాలని ములుగు ఎ�