knowledge of laws | ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద
ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంచుకుని, చట్టాలను గౌరవించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ సూరి కృష్ణ సూచించారు.
ఆ ఇంట్లో నాన్న, అన్నయ్యలు ఇద్దరూ జడ్జీలే. కానీ.. ఆయన మాత్రం ఐపీఎస్ కొలువును ఎంచుకున్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ఎంపికై ఐపీఎస్ అధికారి అయ్యారు. సేవే లక్ష్యంగా.. ప్రజా క్షే
జీవితం కొందరికి వడ్డించిన విస్తరిలా ఉంటే, కొంతమందికి ఆ అవకాశం లేకపోయినా తామే వడ్డించుకుని, అందులోనే నలుగురికీ కడుపు నింపుతారు. ఇందులో రెండో కోవకు చెందుతారు మంజుల.
నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సమాచారం, టెక్నాలజీ, పర్యావరణం, గణితం తదితర అంశాలపై 415 ప్రయోగాలను ప్రదర్శించగా, జ�
బోథ్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్ ఇచ్చోడ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోథ్ సివిల్ జడ్జి పీడీ కిరణ్ కుమార్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాద�