విమానాల పండుగకు ఈ సారి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 21 వరకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్ ఇండియా 2024’ సదస్సు జరగనున్నది.
భోపాల్: డ్రోన్ టెక్నాలజీ రైతులకు ఎంతో సహాయపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో డ్రోన్ ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సింధియా
రాష్ర్టాలకు పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్యా న్యూఢిల్లీ, నవంబర్ 19: విమాన ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత పాంత్రాలు విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని, తద్వారా విమాన ప్రయాణికులు పెరుగడానికి �
న్యూఢిల్లీ: ఆసియాలోనే తొలి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు త్వరలో భారత్లో అందుబాటులోకి రానున్నదని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. VINATA AeroMobility యువ బృందం రూపొందించిన హైబ్రిడ్ ఫ్లయింగ్ కార�