క్రెచ్ సెంటర్ల విధి విధానాలు వెంటనే వెల్లడించాలని, అప్పటి వరకు సెంటర్ల ప్రారంభం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవా�
పరీ విధానాన్ని రద్దు చేయాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జి ల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ �
వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పం చాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల పట్టణంలోని మం చిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లముంద
సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి టీఐడీసీ పరిశ్రమలో శనివారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ విజయం సాధించింది. బీఎంఎస్ నుంచి పోటీ చేసిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షు�
మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబు మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని సీఐటీయూ జాతీయ ఉపాధ్
షాబాద్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జెఏసీ జిల్లా అధ్యక్షుడు జానకిరాములు అన్నారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్కు వినతిప�