నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ స్థలంలో కొందరు ట్రాక్టర్లతో దున్నుతున్నట్లు తెలిసి నిజామాబాద్ సౌత్ రేంజ్ ఆఫీసర్ రాధిక సిబ్బందితో కలిసి వెళ్లారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్లో విచారణ కోసం తీసుకొచ్చిన ఇద్దరు అనుమానితులు సిబ్బంది కండ్లుగప్పి తప్పించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజులుగా వరుసగా చోరీ ఘటనలు జ�
మండల కేంద్రంలోని మూడు వైన్ షాపుల్లోకి చొరబడి మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన 51 మందిపై కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి సీఐ టి.సురేశ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గణ�
వ్యభిచారం చేయాలని బెదిరించిన వారిపై హసన్పర్తి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన యువతి(22) హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నది. ఈ నెల 10న ఉదయం 11
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమంగా దొరికాడు. మోర్తా డ్ మండల కేంద్రం శివారులోని డంపింగ్ యార్డు వద్ద ఏడాది బాబు బుధవారం దొరికాడు. పారిశుద్ధ్య కార్మికుడు దుర్గయ్యకు పాలెం �