హనుమకొండ సుబేదారి పోలీసుస్టేషన్లో సీఐగా విధులు నిర్వహించిన వీ సురేశ్పై 2012లో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) నమోదుచేసిన కేసు సరైనదేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
మనుమళ్లు తాతను వాకింగ్ స్టాండ్తో కొట్టి చంపిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య(80)కు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉ�