ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షానికి వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలం కొమలంచ గ్రామంలో బుధవారం అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ధాన్యం
తాము వద్దన్న వాడినే ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులు కన్న కూతురుపై పరువు హత్యకు పాల్పడ్డారని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
‘ఆలస్యంగా జరిగిన న్యాయం కూడా అన్యాయంతో సమానం’ అన్నారు మహానుభావులు. నేరం జరిగిన వెంటనే స్పందించి, దానిని ఛేదించి బాధితులకు న్యాయం చేయడంలో తెలంగాణ పోలీసులు ఆదర్శం. అదే దారిలో వనస్థలిపురం పోలీసులు పయణించా�