అన్నను తీసుకురావడానికి వెళ్లిన తమ్ముడు ఈ నెల 13న ఖమ్మం జిల్లా రూరల్ మండలం కరుణగిరిలో అదృశ్యమయ్యాడు. మూడు రోజుల తర్వాత కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని సాగర్ కాల్వ లాకుల వద్ద శవమై తేలాడు. దీనికి కారకులై
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘట్కేసర్కు చెందిన ప్రవీణ్, చిన్న కలిసి మహేశ్ను తామే హత్య చేసినట్లు తెలిపి ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడో ప్రబుద్ధుడు. తరగతి గదుల్లో పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్ది, ఉన్నతమైన గౌరవం పొందాల్సిన ఈ ఉపాధ్యాయుడు.. ప్రేమ పేరిట ఇద్దరు యువతులను వంచించాడు.
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలను ఇన్చార్జి ఎస్హెచ్వో, ఇన్స్పెక్టర్ లావుడ్యా రాజు వెల్లడించ�
రంగారెడ్డి : మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ రాజుపై బదిలీ వేటు పడింది. మండల పరిధిలోని ఓ ఫాం హౌస్లో నిత్యం జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సీఐక�