మల్టీజోన్-1 పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలపై వేటుపడింది. నిజామాబాద్ సీసీఎస్ సీఐ రమేశ్తోపాటు గతంలో బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్కుమార్ను సస్పెండ్ చేస్తూ ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసును తారుమారు చేసేందుకు యత్నించడంతో ఉన్నతాధికారులు అతన్ని డిసెంబర్ 26న సస్పెండ్ చేశారు. డిసెంబర్ 29 నుంచి దుర్గారావు పరార�
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ అమీర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. నిందితుడిని తప్పించేందుకు కొందరు పోలీసు అధికారులే సహకరించినట్టు విచారణలో తేలడం విస్మయం కలిగిస్తున్నది.
ఇద్దరికీ రెండో వివాహమే. అయినా కొంత కాలం తరువాత భర్త వేధింపులు తాళ లేక విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త విదేశాలకు వెళ్లాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతడిపై భార్య కేసు నమోదు చేయించింది.
దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలతోపాటు తెలంగాణలో అన్ని మతాల పండుగలకు ఆదరణ లభిస్తోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పట్టణంలోని రవి గార్డెన్లో సోమవారం అధికారికంగా ఏర్పాటు చేసిన క్రిస్టియన్లకు దు�