అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ వీధి నం. 18లో ఉన్న కీర్తి శిఖర అపార�
నార్కెట్పల్లికి చెందిన విద్యార్థిని వైష్ణవి టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆదివారం నగరానికి ఆటోలో వచ్చారు. ఆటో డ్రైవర్ తప్పిదం వల్ల నారాయణగూడ గురునానక్ హైస్కూల్ వద్ద దిగారు. ఆ తర్వాత హాల్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సిరిచెల్మ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం వానోలే ఈశ్వర్(32)ను ఇద్దరు వ్యక్తులు గొడ్డలి, కత్తులతో వెంబడించి మరీ దారుణ హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. మండలకేంద్రంతో పాటు బోరిగామ, జామిడిలోని పలు బెల్ట్ షాపులపై గురువా రం దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నా రు.