మానవాళి ఏసు క్రీస్తు బోధనలను పాటించి ప్రశాంత జీవనం సాగించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంథనిలోని బేతేలు గాస్పెల్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి
క్రిస్టియన్లు పరమ పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని ఈ నెల 21వతేదీన అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఎల్బీ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల�
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్ని పండుగలను ఐక్యతతో జరుపుకొంటున్న గొప్ప సంస్కృతి మనదే అని, అందుకే నేడు యావత్ దేశం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నది. హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజిన్తోపా అందించి పండుగ రోజు ప్రజలంతా సంతోషంగా గ�
రాష్ట్ర సర్కారు పేద క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు సుమారు 14వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది.