అన్ని బంధాల నుంచి విడుదల కావడమే.. మోక్షం. ఆ మోక్ష లోకంలోకి ఎవరు పడితే వారు తేలిగ్గా ప్రవేశించలేరు. ఎందుకంటే, కొందరు తమ బంధాల్ని, అనుబంధాల్ని తెంచుకోలేరు. అలాంటి వారికి ఆ మోక్ష ద్వారం తలుపులు తెరుచుకోవు. ఎన్�
ఒకసారి ప్రభువు చుట్టూ శిష్యులు కూర్చొని ఉన్నారు. ప్రభువు మెల్లగా లేచి, ఓ చేత్తో పళ్లెం పట్టుకొని, మరో చేత్తో నీళ్ల లోటా తీసుకున్నారు. శిష్యుల్ని చేరి, మౌనంగా వారి ఒక్కొక్కరి పాదాలూ కడుగుతూ, నడుముకు చుట్టి�
ఎవ్వరూ వేరెవరి కంటే కూడా గొప్పవారు కారు. ఒకరికన్నా గొప్పవారు ఉండరు. ఎందుకంటే అందరూ దైవాధీనులే అన్న విషయం గుర్తించుకోవాలి. మానవుడు ఎంత సాధించినా, అసంపూర్ణుడే! దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. మిగిలినవన్నీ ఆ దై�
మానవ జన్మ సార్థకం కావాలన్నా, జన్మ ఫలం పరిపూర్ణం కావాలన్నా.. ‘ప్రభువు మనిషిలో, మానవుడు ప్రభువులో నివసించాల’ని ప్రభువే సూచించాడు. ముందుగా మానవుడు ఆయన్ను ఆహ్వానిస్తే.. ఆ తర్వాత ఆయన మానవుడికి ఆతిథ్యం అవుతాడు. �
జీవం, పునరుత్థానం అనేవి ప్రభువులో కనిపిస్తాయి. కొన్ని అద్భుతాల్లో జీవం అనేది నిరూపితమైతే, చనిపోయిన లాజరుని మళ్లీ బతికించిన ఘట్టంలో పునరుత్థానం రుజువైంది. ‘నేనే మార్గం, సత్యం, జీవం’ (యోహాను 14:6) అని ప్రకటించ�
వరంగల్ అర్బన్ : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని.. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. �
వరంగల్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రైస్తవులకు ఆత్మ గౌరవం పెరిగిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అందుతున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి ర�