‘సూకర రూపాన్ని ధరించిన ఓ కేశవా! ఓ జగదీశా! ఓ శ్రీహరీ! నీకు జయము జయము. గర్భోదక సముద్రంలో మునిగి, విశ్వపు అడుగు భాగానికి చేరిన ధరణి, చంద్రుడిపై మచ్చ వలె నీ కొమ్ముదంతం అంచున ఇమిడి ఉన్నది’ అని వైష్ణవ వాగ్గేయకారుల�
లోకంలో సాధారణంగా తప్పు చేయనివాడు ఉండడు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. మనకు శత్రుత్వమనేది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది. ఒకరిని మనం స్నేహితుడిగాను, మరొకరిని శత్రువుగాను చూస్తున్నామంటే, చూసేవా�
ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చిన ఘట్టం ఎంతో ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రాణాలపై ఆశలు కోల్పోయిన వాళ్లకు తమ జీవితం మళ్లీ చిగురిస్తుందనే నమ్మకాన్ని నింపే వృత్తాంతం ఇది. సంజీవ పర్వత ధారి�
‘దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించాడు? ఈ పనిని నాకెందుకు అంటగట్టాడు? కర్మఫలంతో నన్నెందుకు జతపరిచాడు? అని సామాన్యులే కాదు, ధీమంతులూ తర్కించుకుంటూ ఉంటారు. ఈ మూడు ప్రశ్నలకూ సమాధానం భగవద్గీత చదివితే తెలుస్తుంద
భక్తి సంకీర్తన సంప్రదాయాన్ని ఉద్యమంలా కొనసాగించిన చైతన్య మహాప్రభు వు ఒకసారి జగన్నాథ స్వామి దర్శనం కోసం పూరీ క్షేత్రానికి వెళ్లారు. ఆయన ఆలయ సమీపానికి చేరుకోగానే అక్కడ ఆనాటి సమాజ దృష్టిలో నిమ్నజాతిగా భా�