ముగ్గురు ప్రపంచ నేతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. చైనాలో జరిగిన అతిపెద్ద కవాతుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ హాజరయ్యారు. వారు కవాతులో పాల్గొంటున్న వేళ.. ముగ్�
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న వేళ చైనా తన వైఖరిపై మాట మార్చింది. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.. శాంతి, సుస్థిరతకు సంబంధించిన విశాల ప్రయోజనాల కోసం భారత్, పాక్
వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు, దౌత్యం మాత్రమే పరిష్కారమార్గమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రష్యాలోని కజన్లో జరుగుతున్న 16వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ‘చర�
బ్రిక్స్ కూటమి మరింత బలోపేతం కానుంది. బ్రిక్స్ గ్రూప్లో మరో ఆరు దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియాలకు సభ్యత్వం ఇవ్వాలని దక్షిణాఫ్రికాలో జరిగిన సదస్సులో సభ్�
Alibaba founder Jack Ma | అలీబాబా ఫౌండర్ జాక్మా.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేశానికి చెందిన మోర్లీ కుటుంబంతో జాక్మాకు సత్సంబంధాలు ఉన్నాయని చైనా మీడియా పేర్కొంది.