ఇటీవల ముగిసిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్స్లో కాంస్యం సాధించిన ఊపులో ఉన్న భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోరు కొనసాగుతున్నది.
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్-చిరాగ్ చైనా మాస్టర్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న ఈ మాజీ ప్రపంచ నంబర్వన్ జోడీ..
చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో భారత సీనియర్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 16-21, 21-17, 21-23తో యోయో జియామిన్(సింగపూర్) చేతిలో ఓటమిపాలైంది.
China Masters: చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల డబుల్స్ ధ్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలు సెమీఫైనల్స్కు దూసుకెళ్లారు.
China Masters: పురుషుల సింగిల్స్లో ఇండియా స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్తో పాటు డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి - సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డిలు రెండో రౌండ్కు చేరారు.