రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్�
వేద పండితుల మంత్రోచ్ఛరణలు..భక్తుల గోవింద నామస్మరణలతో చిలుకూరు బాలాజీ దేవాలయం మారుమ్రోగింది. బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.
గత ఏడాది శుభకృత్ నామ సంవత్సరం శుభాన్ని అందించిందని.. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరంతో అంతా శోభాయమానమేని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ పేర్కొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు వస్తారని భావించిన ఆలయ నిర్వాహకులు ప్రతి ఏడాది మాదిరిగానే ఏర్పాట్లు చేశారు.