చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి పలు ఆలయాల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణ లో వెల్లడైంది.
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన శ్రీవారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం ఆదివ�
చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం నిర్వహించాల్సిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈ ని�
చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం ధ్వజారోహణం అనంతరం గరుడ ప్రసాదం వితరణ చేశారు. ఈ ఏడాది ఊహించని రీతిలో భక్తులు వచ్చారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రా�
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్�
వేద పండితుల మంత్రోచ్ఛరణలు..భక్తుల గోవింద నామస్మరణలతో చిలుకూరు బాలాజీ దేవాలయం మారుమ్రోగింది. బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.
గత ఏడాది శుభకృత్ నామ సంవత్సరం శుభాన్ని అందించిందని.. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరంతో అంతా శోభాయమానమేని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ పేర్కొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు వస్తారని భావించిన ఆలయ నిర్వాహకులు ప్రతి ఏడాది మాదిరిగానే ఏర్పాట్లు చేశారు.