రైతులకు ఎరువుల కొరత లేకుండా అమ్మకాలు నిర్వహించాలని మధిర ఏడీఏ స్వర్ణ విజయ్చందర్ అన్నారు. సోమవారం మండలంలోని ముష్టికుంట్ల సహకార సంఘంలో ఎరువుల నిల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సహకార సంఘాలకు సరఫరా అ�
మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టింది. ప్రత్యేకమైన నడిగడ్డ భూముల్లో మిరప సాగు చేయగా.. ఆకుముడతతోపాటు ఇతర తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయిన ఏడాది మిరప వేసిన రైతులు లాభాల�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం రికార్డు స్థాయిలో 27,200 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్లో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి.
ప్రస్తుతం పచ్చి, పండు మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇటు పంట సాగు చేసిన రైతులకు సిరులు కురిపిస్తుండగా, కూలీలకూ చేతినిండా పనిదొరుకుతోంది. ఒకప్పుడు పెట్టుబడికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండగా �
గుబ్బరోగం మిర్చి రైతుల జీవితాలను ఆగమాగం చేస్తున్నది. మిర్చి పంటలకు తెగుళ్లకు తోడు ఇటీవలి తుఫాన్ ప్రభావంతో గుబ్బరోగం సోకుతున్నది. ఒక మొక్క నుంచి మరో మొక్కకు పురుగులు వేగంగా విస్తరిస్తూ పూతను రాలుస్తున�