పిల్లలు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇటీవల నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటిన్ ఉచిత సమ్మర్ క్యాంపు శిబిరంలో శిక్షణ పొందిన 70 మంది క్రీడాకారులకు గురువారం స
నేడు పిల్లల విద్య కోసం చేస్తున్న ఖర్చుల భారం అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులకు ఇదో పెద్ద సమస్యలా తయారైంది. అయితే సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెడుతూపోతే దీన్ని అధిగమించవచ్చు.
పిల్లల చదువుకు కుటుంబం నుంచి లభించని ప్రోత్సాహం, బతుకుదెరువు కోసం వలసలు పోవడం కారణంగా భావిభారతం బడి బయటనే మగ్గుతున్నది. రాష్ట్రంలో ‘ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్' మొత్తం 16,683 మంది ఉన్నట్లు తేలడం ఆందోళన కలి�
పలు అనాథాశ్రమాల్లో ఉంటున్న చిన్నారుల విద్యాభ్యాసానికి హైటెక్సిటీలోని మై హోం నవద్వీప ఫౌండేషన్ ఆర్థిక సాయమందించింది. ఆదివారం ఆశ్రమ నిర్వాహకులకు ఫౌండేషన్ సభ్యులు రూ. 2,75,800ల చెక్లను అందజేశారు.