సినీ నటుడు అల్లు అర్జున్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కి షరతులతో కూడిన బెయిల్ని న్యాయస్థానం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పట�
ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద, జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయన ఇంటి వద్ద పెద�
ఆర్థిక లావాదేవీల విషయంలో ముగ్గురితో కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి సీఐ స్థాయి అధికారి చితకబాదాడు. ఈ ఘటనపై అతను గతంలో పని చేసిన ఠాణాలోనే కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీసులు, బాధితుడి వి�
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఫుట్పాత్లను కబ్జా చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారి