Samajwadi Party: యూపీలోనూ 10 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్కు భారీ జలక్ �
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో రెండు పదవులు దక్కాయి. రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్గా టీ భానుప్రసాద్రావు, విప్గా పాడి కౌశిక్రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు.
శాసన మండలి చీఫ్విప్గా ఎమ్మెల్సీ టీ భానుప్రసాదరావును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. మండలి విప్లుగా ఎమ్మెల్సీలు పాడి కౌశిక్రెడ్డి, సుంకరి రాజు (శంభీపూర్ రాజు) నియామకం అయ్యారు.
కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించ లేదని అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా
దేశ సమైక్యత కోసం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దిక్షా దివస్ కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు టీఆర్ఎస్.. బీఆర్ఎస్�
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగా ణ): మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి ద్వాదశదినకర్మ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరై న�