హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): శాసన మండలి చీఫ్విప్గా ఎమ్మెల్సీ టీ భానుప్రసాదరావును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు.
మండలి విప్లుగా ఎమ్మెల్సీలు పాడి కౌశిక్రెడ్డి, సుంకరి రాజు (శంభీపూర్ రాజు) నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.