నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్రెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్గా నియమించింది. ఈ నియామకం గత మార్చి 15 నుంచి అమల్లోకి వస్తుందని గెజిట్ వ
శాసన మండలి చీఫ్విప్గా ఎమ్మెల్సీ టీ భానుప్రసాదరావును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. మండలి విప్లుగా ఎమ్మెల్సీలు పాడి కౌశిక్రెడ్డి, సుంకరి రాజు (శంభీపూర్ రాజు) నియామకం అయ్యారు.