ఎన్డీఏ పాలిత బీహార్లో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రాష్ట్రంలో కేవలం 14 రోజుల్లో 50 హత్యలు జరగడం చూస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుస్తున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున
స్థానికుల డిమాండ్ మేరకు బీహార్లోని గయ పట్టణం పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గయ టౌన్కు గయ జీ అని పేరు పెట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంల�
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలోని తన నివాసంలో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగ
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం భువనేశ్వర్లోని నవీన్ పట్నాయక్ నివాసంలో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్య�
చెరపకురా చెడేవు! అని పెద్దలు ఊరకే అనలేదు. మొన్నటి మహారాష్ట్ర కుటిల ప్రయోగానికి నేడు బీహార్ సమాధానం చెప్పింది. ఏక్నాథ్షిండేలను తయారుచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, వాళ్లు తయారుకాకముందే ముందస్తు దాడిక�
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కరోనా వైరస్ సంక్రమించింది. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజ�
పట్నా : బీహార్లో ఘోర దుర్ఘటన జరిగింది. పూరిగుడిసెకు నిప్పంటుకొని మంటలు వ్యాపించి ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతి చెందిన చిన్నారులంతా 3 నుంచి 6 ఏండ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. అరియారియా జిల్