లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ వ�
భాష విషయంలో సడలని వైఖరిని ప్రదర్శించడం కోసమే తాము తమిళ రుపీ చిహ్నాన్ని ఉపయోగించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. దీనిపై వివాదం రేపుతున్న వారిని తీవ్రంగా ఎండగట్టారు.
తమిళనాడులో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర వివాదం రేగింది. జాతీయ సమైక్యతను అవమానించిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని డిమాం
డీఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలపై ఊహాగానాలకు తెరతీశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనూహ్యంగా దివంగత నే�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్, హర్యానాలా దేశం మారకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మా�
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్కు వ్యతిర�
కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్న అరవింద్ కేజ్రీవాల్ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను, శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన�
Tamil Nadu Governor walks out తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ రవి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో డీఎంకే కూటమి చెందిన సభ్యలు ఇవాళ సభలో గందరగోళం సృష్టించారు. నినాదాలు చేస్త