మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో శుక్రవారం మరోమారు ఎదురురెబ్బ తగలింది. బెయిలు కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయ�
ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కల్వకుంట్ల �
ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఆయనను ఫాలో అవుతున్నవారి సంఖ్య ఆదివారం 10 కోట్లను దాటింది. గడచిన మూడేళ్లలో దాదాపు 3 కోట్ల మంది ఫాలోయర్స్ పెరగడం విశేషం.
లోక్సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్పై దాడి జరిగిందని, కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బందిలో �