మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, అనుమానిత మిలిటెంట్ల మధ్య సోమవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు మృతి చెందగా ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తీవ్రంగా గ�
ఏడాదికి పైగా ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార బీజేపీలో స్పీకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ�
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు రేగాయి. ముఖ్యమంత్రి బీరేన్సింగ్ నివాసానికి సమీపంలోని పోలీస్ స్టేషన్ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.
మణిపూర్లో ఈనెల 4న జరిగిన హిం సాకాండలో 73 మంది మరణించా రు. మే 28న 40 మందిని పారామిలిటరీ దళాలు కాల్చేసినట్టు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్వయం గా ప్రకటించారు.
మణిపూర్ అల్లర్లకు సంబంధించి కొత్త కోణం తెరపైకి వచ్చింది. అల్లర్లకు ఆజ్యం పోయడంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లీషెంబ సనజవోబ పాత్రపై విచారణ జరిపించాలని మణిపూర్ ట్రైబల్స్ ఫోరమ్