న్యాయవాది, మాజీ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్తి అరుణ్ సాథె మంగళవారం బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆమెతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులైన అజిత్ ఖడేత్నకర్,
తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు తనను కట్టిపడేశాయని, సాం సృతిక వారసత్వాన్ని కొనసాగించడంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే పేర్కొన్నారు.
‘గ్రూప్ 1పై 14కు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. పరీక్షల అనంతరం కోర్టు తీర్పులొస్తే ఎలా అమలు చేస్తారు. అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ భూసేకరణపై మళ్లీ అభ్యంతరాలు స్వీకరించాలంటూ నిరుడు ఆగస్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చ�
రాష్ట్రంలోని జిల్లా కోర్టులను కాగితరహితం (పేపర్లెస్)గా మార్చనున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రకటించారు. శనివారం నుంచి 4 జిల్లా కోర్టు ల్లో ఈ-ఫైలింగ్ విధానం అమల్లోకి వస్త�
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ ప్రక్రియ లేకుండా రూ. 180 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్ట్ను డీఈసీ ఇన్ఫ్�
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం చర్చించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నార