మరాఠీ యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘ఛావా’ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వ�
ఛత్రపతి శంభాజీ మహారాజ్గా ‘చావా’ చిత్రంలో నట విశ్వరూపాన్ని చూపించి, దేశవ్యాప్తంగా జేజేలు అందుకుంటున్నారు నటుడు విక్కీ కౌశల్. ఇప్పటికే 700కోట్ల వసూళ్లను దాటి దూసుకుపోతున్నదా సినిమా. ఇదిలావుంటే.. విక్కీక�
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ వీరోచిత గాథతో రూపొందించిన ‘ఛావా’ చిత్రానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400కోట్లకుపైగా వసూళ్లతో దూసుకుపోతున్నది. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశ�
‘ ‘ఛావా’లో నేను పోషించిన శంభాజీ పాత్ర సాహసవంతమైనది. అయితే.. ఆ పాత్ర పోషణ కోసం నేను నిజంగానే సాహసాలు చేయాల్సొచ్చింది. నా కెరీర్లో అతి కష్టమైన పాత్ర శంభాజీ మహారాజ్ పాత్ర.’ అని చెప్పారు హీరో విక్కీ కౌశల్. ఆ�
“ఛావా’ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాను. యుద్ధవిద్యలు, గుర్రపుస్వారీలో శిక్షణ తీసుకున్నా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అన్నింటికంటే పెద్ద సవాలుగా అనిపించింది’ అన�
మరాఠీ యోధుడు ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా విక్కీకౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లో శంభాజీ మహారాజ్ నృత్యం చేస్తున్నట్�