చేయూత పింఛన్లకు దరఖాస్తులు ఈనెల 9న ప్రారంభం కాగా, ఆఖరి గడువు సోమవారంతో ముగియనున్నది. పింఛన్ల కోసం ఇప్పటి వరకు 3,03,066 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 1నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత అర్హులన�
ఈ నెల 15 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటున్న కొత్త ‘చేయూత’ పింఛన్లపై అర్హులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ఆయా తేదీల్లో ఇస్తామని, హామీలను ఫలానా తేదీ నుంచి అమలుచేస్తామని ఆర్భాటం�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు చేయూత పింఛన్లు పెంచకుంటే ఉద్యమిస్తామ ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లోని సెర్ప్ కార్యాల యం ఎ