హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ(లింగమనేని లక్ష్మి స్మారక కప్)శుక్రవారం అట్టహాసంగా మొదలైంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ కేంద్రంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస�
తమిళనాడు వేదికగా జరిగిన జాతీయ మహిళల చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ప్లేయర్లు సత్తాచాటారు. రాష్ట్ర మహిళల చెస్ టీమ్ కెప్టెన్ కీర్తి, సరయు, స్నేహభారతి, యశ్విజైన్ మూడు కాంస్య పతకాలు ఖాతాలో వ
చెస్ క్రీడాకారులకు ఆర్థిక సాయం | అంతర్జాతీయ చెస్ పోటీలకు నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు నిరుపేద బాలికలు ఎంపికయ్యారు. వారికి ఆర్థిక సహాయం అందించి కవిత గొప్ప మనసును చాటుకున్నారు.