నాలుగు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని చెరువులు, కుంటలు, లిఫ్టులు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అవి నిండు
చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మ లాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు, గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పదేండ్ల క్రితం ఏ చెరువును చూసి�
నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) చేపట్టిన మిషన్ కాకతీయతో (Mission Kakatiya) చెరువులు పునరుజ్జీవం సంతరించుకున్నాయని చెప్ప
ఒకప్పుడు వర్షాకాలంలోనే అలుగులు పారేవి.. మండుటెండ్లల్లో చెరువుల్లో నీరు కనిపించడమే గగనమయ్యేది. కానీ ప్రస్తుతం మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వేల్పూర్�