విరాట్ కోహ్లీ | బయో సెక్యూర్ వాతావరణంలోకి అడుగుపెట్టాలంటే ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం కోహ్లీ తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై విద్యార్థులు చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని.. 100 శాతం ఓటింగ్ నమోదు చేయాలని చెన్నైలో ఇలా విద్యార్థులు అవగాహన కల్పించా
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చెన్నైకి వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఏప్రి
చెన్నై : తమిళనాడు ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను డీఎంకే పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్ని
చెన్నై : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.